చిత్రం : శ్రీరామ పట్టాభిషేకం (1978)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : దేవులపల్లి
నేపథ్య గానం : బాలు
పల్లవి :
ఈ గంగకెంత దిగులు... ఈ గాలికెంత గుబులు
కదలదయా... రామా ..ఆ ఆ
కదలదయా... రామా
నా హృదయంలా... నావా
ఈ గంగకెంత దిగులు... ఈ గాలికెంత గుబులు
ఓ..ఓ...ఓ..ఓ..ఓ..ఓ..
చరణం 1 :
వడిదుడుకుల సంసారపు కదలులకే కారకుడవు
వడిదుడుకుల సంసారపు కదలులకే కారకుడవు
నీకు గుహుడు కావాలా... రామా... ఆ... ఆ..
నీకు గుహుడు కావాలా... ఈ కొద్దిపాటి ఏరు దాటా
ఈ గంగకెంత దిగులు... ఈ గాలికెంత గుబులు
ఓ..ఓ...ఓ..ఓ..ఓ..ఓ..ఆ.ఆ.ఆ.ఆ.ఆ... ఓయ్
చరణం 2 :
నిదరపోను కనుమూయను... ఎదురుతెన్ను చూస్తూ
నిదరపోను కనుమూయను ....ఎదురుతెన్ను చూస్తూ
పదునాలుగేండ్లు పైన క్షణం బతకను సుమ్మీ...ఈ ..ఈ.ఈ...
ధన్యుడవు గదయ్యా తమ్ముడ లక్ష్మణా..... ఆ.... ఆ....
భద్రమయా శ్రీరామభద్రునకు... సీతమ్మకు
భద్రము సుమ్మా... మన వదిన గారికి... అన్నయ్యకు
http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=318
No comments:
Post a Comment