చిత్రం : ప్రాణమిత్రులు (1967) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : ఆచార్య ఆత్రేయ నేపథ్య గానం : సుశీల, ఘంటసాల
పల్లవి :
మనసూ మమతా మనిషికి యిచ్చి మనిషికి మనిషినే శత్రువు చేసే మనసూ మమతా... మనిషికి యిచ్చి మనిషికి మనిషినే... శత్రువు చేసే రాగం కన్నా... త్యాగం గొప్పని చల్లని నిప్పును... రగిలించి... రగిలించి నాటకమాడుట నీ లీల... నలిగినపించుట మా పాలా ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ ఓ భగవాన్ నీదీ... నీదీ..
చరణం 1 :
ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ... ఓ భగవాన్ నీదీ...నీదీ ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ... ఓ భగవాన్ నీదీ...నీదీ
పరిహాసానికి ఏదో అన్నది... ప్రళయంగా ఇటు ముగిసినదీ పరిహాసానికి ఏదో అన్నది... ప్రళయంగా ఇటు ముగిసినదీ ప్రణయ జీవులను విడదీసి... బ్రతుకులు బద్దలు చేసినదీ..
ఈ పాపం ఫలితం ఎవ్వరిదీ... ఓ భగవాన్ నీదీ...నీదీ
చరణం 2 :
నాకున్నది ఒకటే హృదయం... అది చేసినదొకటే..స్నేహం నాకున్నది ఒకటే హృదయం... అది చేసినదొకటే..స్నేహం
నే నెరిగినదొకటే ధర్మం... అది చూపిన దొకటే..మార్గం ఏ కన్నులు కన్నీరైనా.... ఏ కలలే కరిగిపోయినా
No comments:
Post a Comment