చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నిను గానకా...మనజాలరా..ఆ..ఆ.ఆ
ఎందు దాగి ఉన్నావో బృందావిహారి...ఈ..బృందావిహారి
నీ పాదధూళినై నిలువనీయవోయి...
ఎందు దాగి ఉన్నావో బృందావిహారి... బృందావిహారి..
చరణం 1:
తీసిన గంధపు.. వాసనలారెను
అల్లిన దండల ..మల్లెలు వాడెను
కన్నయ్య నీ సన్నిధి కరవై..
కన్నయ్య నీ సన్నిధి కరవై..
ఘడియే యుగమై పోయెనురా...
ఎందు దాగి ఉన్నావో బృందావిహారి...ఈ..బృందావిహారి..
No comments:
Post a Comment