స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Wednesday, July 2, 2014
శ్రీ జానకీ దేవీ సీమంతమలరే
చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం :
ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : పి. లీల
పల్లవి:
శ్రీ జానకీ దేవీ సీమంతమలరే
మహలక్ష్మి సుందర వదనము గనరే
శ్రీ జానకీ దేవి సీమంతమలరే
చరణం 1:
పన్నీరు గంధాలు సఖి పైన చిలికించి
కానుకలూ కట్నాలు చదివించరమ్మా
పన్నీరు గంధాలు సఖి పైన చిలికించి
కానుకలూ కట్నాలు చదివించరమ్మా
మల్లే మొల్లల తరులు సఖి జడను సవరించీ
ఎల్లా వేడుకలిపుడూ చేయించరమ్మా
శ్రీ జానకీ దేవీ సీమంతమలరే
మహలక్ష్మి సుందర వదనము గనరే
శ్రీ జానకీ దేవి సీమంతమలరే
చరణం 2:
కులుకుచూ కూచున్న కలికిని తిలకించి
అలుక చెందగనీక అలరించరమ్మా
కులుకుచూ కూచున్న కలికిని తిలకించి
అలుక చెందగనీక అలరించరమ్మా
కులమెల్ల దీవించు కొమరూని గనుమంచు
ఎల్లా ముత్తైదువులు దీవించరమ్మా
శ్రీ జానకీ దేవీ సీమంతమలరే
మహలక్ష్మి సుందర వదనము గనరే
శ్రీ జానకీ దేవి సీమంతమలరే
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment