చిత్రం : మట్టిలో మాణిక్యం (1971) సంగీతం : సత్యం గీతరచయిత : మైలవరపు గోపి నేపధ్య గానం : సుశీల
పల్లవి:
ఆ...ఆ..ఆ..ఆ అహా...ఆ...ఆ..ఆ..
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...నీ బ్రతుకంత కావలి పూలబాట.. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...నీ బ్రతుకంత కావలి పూలబాట.. పచ్చగా నూరేళ్ళు వుండాలని ...నా నెచ్చలి కలలన్ని పండాలని మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట... నీ బ్రతుకంత కావలి పూలబాట..
చరణం 1:
హృదయమనేదీ ఆలయము.... స్నేహం దేవుణి ప్రతిరూపమూ..ఊ.. హృదయమనేదీ ఆలయము.. స్నేహం దేవుణి ప్రతిరూపమూ.. కులమేదైన.. మతమేదైనా... కులమేదైన.. మతమేదైనా..దానికి లేదు ఆ బేధమూ...
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట....నీ బ్రతుకంత కావలి పూలబాట..
చరణం 2:
ఆశలు ఉంటాయి అందరికి .. అది నెరవేరేది కొందరికే.. ఆశలు ఉంటాయి అందరికి .. అది నెరవేరేది కొందరికే.. ఆనందాల తేలే వేళ... ఆనందాల తేలే వేళ ... అభినందనలు ఈ చెలికి..
మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...నీ బ్రతుకంత కావలి పూలబాట.. పచ్చగా నూరేళ్ళు వుండాలని...నా నెచ్చలి కలలన్ని పండాలని మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట....నీ బ్రతుకంత కావలి పూలబాట..
గీత రచన చేసింది మైలవరపు గోపీ గారు అనుకుంటానండీ. సరిచూడగలరు.
ReplyDeleteThank you once again Mahesh gaaru!!
Delete