Monday, October 5, 2015
నీ మాట వింటే మదిలో
నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది
కలలెన్ని నే కన్నానో.. నాకున్న కన్నులు రెండైనా
కడలేని కడలీ మనసు.. కలిసేటి నది నీ వయసు
ఇది రెండు తనువుల ప్రాణం.. ఒకటైన జీవన రాగం
నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది
నీలాల నింగిలో చుక్కా ఏనాడు చెక్కిట పొడిచేను
తొలి పొంగు కోరికలన్నీ మన కొంగు ముడిపెడుతుంటే
ఇది కాలమాగిన సమయం.. ఏ లోకమెరుగని ప్రణయం
నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది
Labels:
(క),
krishna,
కుమారరాజా (1978),
కె.వి. మహదేవన్,
రామకృష్ణ,
వేటూరి,
సుశీల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment